మానవసేవే మాధవసేవ అని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ముఖ్య సలహాదారు కేవీ రమణాచారి అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని సత్యసాయి సంజీవని దవాఖానకు గురువారం లయన్స్ క్లబ్ హై�
అనుమానాస్పద స్థితిలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం రాత్రి సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని తిమ్మారెడ్డిపల్లి శివారులో రాజీవ్ రహదారిపై చోటు చేసుకుంది. కుకనూరుపల్లి ఎస్సై శ్రీనివాస్ వివర
ఎవరు చేసిన పాపమో గానీ..పసికందుకు శాపంగా మారింది. ఆడపిల్ల భారం అనుకున్నారో...మరో కారణమో గానీ అప్పుడే పుట్టిన బిడ్డను ప్లాస్టిక్ కవర్లోమూటగట్టి ఊరు బయట చెట్ల పొదల్లో విసిరేశారు. ఈ సంఘటన బుధవారం కొండపాక మండ�
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్కు వెళ్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కుకునూరుపల్లి, కొండపాక మండలంలోని దుద్దెడ వరకు రహదారి పొడవునా బీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ అభిమానులు ఘనస్వాగతం పలిక�
సిద్దిపేట : మల్లన్న సాగర్ ప్రాజెక్టు పనులు 95 శాతం పూర్తయ్యాయని, మరో నెల రోజుల్లో మల్లన్న సాగర్ కు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు రానున్నట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. సి