తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని పాలనపై అన్ని వర్గాల్లోనూ తీవ్రమైన చర్చ నడుస్తున్నది. ప్రభుత్వం తన ప్రగతి నివేదికను విడు
ఒకవైపు కేంద్రం అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వకుండా అవమానించింది. మరోవైపు మంత్రి కుమార్తె నోటికొచ్చినట్టల్లా ఆరోపణల మీద ఆరోపణలు చేస్తున్నది. ఒక ముఖ్యమంత్రిపై ఇంత తీవ్రంగా దాడి జరుగుతుంటే అండగా నిలువాల్స�
కాంగ్రెస్లో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య కొట్లాటలు చూస్తుంటే ఈ ప్రభుత్వం ఐదేండ్లు కొనసాగడం అనుమానమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీకైనా ప్రజలు ఐదేం�
కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ వివాదం ఇప్పట్లో సద్దుమనిగేలా కనిపించడం లేదు. సీఎం రేవంత్రెడ్డిపై మంత్రి కుమార్తె సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో సురేఖపై విమర్శల పరంపర కొనసాగుతున్�
నిజామాబాద్ జిల్లా పర్యటనలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇలా వచ్చి అలా వెళ్లి పోయా రు. శనివారం రోజంతా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతోనే కాలం గడిపారు. కానీ ఎక్క డా త