కొమురవెల్లి మల్లన్న క్షేత్రం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్నది. ఆదివారం కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఆలయ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. కల్యాణోత్సవం అనంతరం బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాన
Siddipeta | కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొడకండ్ల వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న 9 మందికి తీవ్ర గాయాల�
సనత్ నగర్ : సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తుండడంతో రాష్ట్రంలోని యాదాద్రి, బాసర, వేములవాడ, కొమురవెల్లి, కొండగట్టు, జోగులాంబ తదితర ఆలయాలు దివ్య క్షేత్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర పశు స�
వి.ప్రకాశ్ | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారిని తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ చైర్మన్ వి.ప్రకాశ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
హుండీల లెక్కింపు | ఈ నెల 29వ తేదీన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి హుండీలను తెరిచి లెక్కింపు జరుపనున్నట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ, ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి తెలిపారు.
కొమురవెళ్లి మల్లన్న| రాష్ట్రంలో ప్రముఖ ఆలయమైన కొమురవెళ్లి మల్లికార్జునస్వామి ఆలయంలో అధికారులు ఆంక్షలు విధించారు. కరోనా ఉదృతి నేపథ్యంలో ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ సిబ్బంద�
చేర్యాల, ఏప్రిల్ 12: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాల ముగిం పు సందర్భంగా అగ్నిగుండాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం వేకువజాము
కొమురవెల్లి మల్లన్న| రాష్ట్రంలో ప్రముఖ క్షేత్రమైన కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు నిరాడంబరంగా ముగిశాయి. కరోనా నేపథ్యంలో భక్తులు లేకుండానే కొమురవెల్లి ఆలయంలో అగ్నిగుండాల కార్యక్రమాన్ని నిర్వహించ�
కొమురవెల్లి మల్లన్నస్వామి | బ్రహ్మోత్సవాల 12వ వారం సందర్భంగా ఆదివారం ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు నిర్వహించా�