MLA KP Vivekananda | పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా, వెలుస్తున్న కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగా జయదర్శిని ఎంక్లేవ్ నందు నెలకొన్న నీటి ఎద్దడి సమస్యను పరిష్కరించామన్నారు కుత్బుల్లాప�
కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అపర్ణ ఫామ్ గ్రోవ్లో మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ (KP Vivekanand) అన్నారు.
లక్ష్యం ఒకటి.. కానీ ఆచరణ మాత్రం మరోలా మారుతుంది. పేరుకే ప్రతి సోమవారం అధికార కార్యాలయాలు ప్రజావాణి (Prajavani) కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ ప్రజావాణిలో వెలువడిన సమస్యలకు పరిష్కారం మాత్రం లభించడం లేద�
వ్వింత నేనింత అన్న చందంగా ఒకరికి మించి మరొకరు ఎత్తుకుపై ఎత్తుగా పోటాపోటీ పడుతూ ఆ పార్కు స్థలాన్ని పూర్తిగా అన్యాక్రాంతం (Land Grabbing) చేస్తున్నారు. ఒకరిద్దరి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దేవుని పేరిట కోట్లు వ�