పేషెంట్లకు మెరుగైన వైద్యం అందేలా చూస్తాంనివారణకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నాం..ప్రజలు స్వీయనియంత్రణ, రక్షణ చర్యలు పాటించాలి..అందుబాటులో బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్లు..విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు ది�
లక్షెట్టిపేట రూరల్, మే 10 : పట్టణాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పేర్కొన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాల య ఆవరణలో 12 స్వచ్ఛ ఆటోలను సోమవా�
బెల్లంపల్లి ఐసొలేషన్ కేంద్రంలో ఉచితంగా లభ్యంమంచిర్యాల జిల్లాకు వచ్చిన ఇంజెక్షన్లు 356..కొవిడ్ బాధితులకు ఇచ్చినవి 333..ప్రైవేట్కు వెళ్లొద్దు.. : డాక్టర్ అనిల్ కుమార్ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న వి
కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలిఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుసవాతీలో వ్యాక్సినేషన్పై అవగాహన కార్యక్రమంఆసిఫాబాద్టౌన్,మే7(వాంకిడి) : అర్హులైన ప్రతి ఒక్కరూ కరోనా నివారణ టీకా వేసుకోవాలని ఆసి�
ఉపాధి పనులకు సంబంధించి వర్క్ఫైల్ చేయాలని ప్రభుత్వం ఆదేశంనాణ్యత, పారదర్శకతపై ప్రత్యేక దృష్టిసాంకేతిక సహాయకులదే బాధ్యతదండేపల్లి, మే 6 : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో అక్రమాలకు చెక్ పెట�
ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి ఇరిగేషన్ అధికారులతో సమావేశంఆసిఫాబాద్టౌన్, మే 6 : జిల్లాలోని ఆయా ప్రాజెక్టుల కింద ఉన్న చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాల�
అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యేవంతెన నిర్మాణంతో సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.. మంచిర్యాలటౌన్, మే 3: పట్టణంలోని ముఖ రాం చౌరస్తా నుంచి హమాలీవాడ వైపునకు రైల్వే శాఖ రూ. 3 కోట్లతో నిర్మిస్
రామకృష్ణాపూర్, మే 3 : కరోనా విజృంభిస్తున్న కష్టకాలంలో రక్తం దొరకక ఇబ్బంది పడుతున్న వ్యాధిగ్రస్థులను ఆదుకోవాలని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ పిలుపునిచ�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గులాబీ శ్రేణుల సంబురాలునాగార్జునసాగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుపటాకులు కాల్చి..మిఠాయిలు పంపిణీ..జై తెలంగాణ నినాదాలతో మారుమోగిన జిల్లా..మంచిర్యాలటౌన్, మే 2 : తెలంగాణ రాష్ట్ర�
నాలుగెకరాలు అందించిన పురాణం సతీశ్కుమార్ఎంపీపీ, సర్పంచ్ ద్వారా యజమానికి రూ. 6 లక్షలు అందజేత కోటపల్లి, ఏప్రిల్ 30 : మండలకేంద్రంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ ప�
గతేడాది కంటే 16 శాతం అదనంశ్రీరాంపూర్లో 62 శాతం ఉత్పత్తిశ్రీరాంపూర్ జీఎం సురేశ్ శ్రీరాంపూర్, ఏప్రిల్ 30 : సింగరేణివ్యాప్తంగా 2021-22 వార్షిక సంవత్సరం ఏప్రిల్లో 88 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిందని శ్రీరాంపూ�
నాలుగు గుంటల్లో తోటల పెంపకంనెలకు వేలల్లో ఆదాయంఆరు పదుల వయసులోనూ తోట పనితో ఆరోగ్యందహెగాం, ఏప్రిల్ 29: దహెగాం మండలంలోని కమ్మర్ పల్లి గ్రామానికి చెందిన పాగిడి విమలాబాయికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. పిల�
సంస్థ పేరు చెప్పి మోసగిస్తే చర్యలుగోదావరిఖనిలో ప్రత్యేక విజిలెన్స్ ఏర్పాటుకు సన్నాహాలుఅవినీతిపై ఫోన్ కాల్, ఈ- మెయిల్ల ద్వారా ఫిర్యాదుల స్వీకరణశ్రీరాంపూర్, ఏప్రిల్ 26 : సింగరేణిని ప్రగతిబాటలో నడిప�