మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్మహాలక్ష్మి వాడలో సీసీ రోడ్లుఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 23: పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రే
ఇచ్చోడ, ఏప్రిల్ 23: మండలంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. శుక్రవారం 42 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో 120 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 35 మందికి పాజిటివ్ వచ్చినట్�
సిర్పూర్(టి), ఏప్రిల్ 21 : మండలకేంద్రంతో పలు గ్రామాల్లో బుధవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. బస్టాండ్ ప్రాంతంలోని పలు కాలనీల్లో వరద నీరు ప్రవహించగా, కొన్ని గ్రామాల్లో రోడ్లపై వర్షప�
శ్రీరాంపూర్, ఏప్రిల్ 20 : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కోరుతూ మంగళవారం శ్రీరాంపూర్ ఆర్కే 6గనిపై మైసమ్మ దేవాలయంలో టీబీజీకేఎస్ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. టీబ�
జైనూర్, ఏప్రిల్ 20: కొవిడ్ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్ సాయన్న హెచ్చరించారు. మండలకేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో వ్యాపారులు, ప్రజలకు మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర
మంచిర్యాల ఏసీసీ, ఏప్రిల్ 20: జిల్లా వ్యాప్తంగా మంగళవారం 12 కేంద్రాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ను కొనసాగిం చగా 1021 మంది కొవిడ్ టీకా తీసుకున్నారు. మొదటి, రెండో డోస్లకు సంబంధించి వైద్య సిబ్బంది, ఫ్రంట్లైన్ �