రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది దాటిపోయింది. 2023 డిసెంబర్ పోయింది 2024 డిసెంబర్ కూడా వెళ్లిపోతున్నది. పింఛన్ పెరిగిందీ లేదు.. లబ్ధిదారుల ఖాతాల్లో నాలుగు వేలు పడ్డదీలేదు.. దీంతో ఎన్ని
Pensions | కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వికలాంగుల పెన్షన్ పెంచాలని, లేని పక్షంలో సీఎం రేవంత్ ఇంటిని ముట్టడిస్తామని ఏఐడీఆర్ఎఫ్ జాతీయ అధ్యక్షులు కొల్లి నాగేశ్వర్ రావు �
దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్తో వచ్చేనెల 2న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టామని అఖిల భారత దివ్యాంగుల హకుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరావు వెల్లడించారు.