మహిళలపై రేప్, హత్యలకు పాల్పడేవారికి ఉరిశిక్ష విధించేందుకు ఉద్దేశించిన ‘అపరాజిత మహిళా & శిశు బిల్లు’ను పశ్చిమ బెంగాల్ శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు సో�
కోల్కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన.. దేశంలో మహిళల భద్రతపై మరోసారి చర్చను లేవనెత్తింది. 2012లో దేశంలో సంచలనం సృష్టించిన నిర్భయ ఘటన అనంతరం లైంగిక దాడులకు వ్యతిరేకంగా కఠిన చట్టాలు, నిబంధనలు తీసుకొచ్చినా �
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జీ కార్ దవాఖానలో ట్రైనీ డాక్టర్పై జరిగిన హత్యాచార ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ కేసుపై ఈ నెల 20న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్�