పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామపంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్స్( ఎంపీడబ్ల్యూ ఎస్) కు శనివారం కొలనూర్ ప్రభుత్వ దావఖానలో వైద్య పరీక్షలు నిర్వహించారు. స్వచ్ఛతా హి సేవ-2025 కార్యక్రమంలో భాగంగా మెడికల్ �
పెద్దపల్లి జిల్లా కొలనూర్-పెగడపల్లి డబుల్ రోడ్డు ప్రమాదాలకు నెలవుగా మారింది. రోడ్డుపై గుంతలు (Potholes) ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఆర్అండ్బీ అధికారులు స్పందించడం లేదు.