స్వయాన నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సతీమణి ఎమ్మెల్యే పద్మావతి ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడ నియోజకవర్గంలో గోదావరి జలాలు చుక్క కూడా అందడం లేదు.
Paddy crop | కోదాడ నియోజకవర్గ పరిధిలోని కొత్తగూడెం మేజర్ ఆయకట్టు నుండి నీరు విడుదల కాకపోవడంతో తమ్మర గొండ్రియాల మంగలి తండా కొత్తగూడెం తండాతోపాటు చిమిర్యాల గ్రామాలకు చెందిన వరి పంట నీరందక ఎండిపోయే స్థితికి చేరు
హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర భారీ నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు.
సమైక్య పాలనలో కుల వృత్తిదారులు కనుమరుగయ్యారని, ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో స్వరాష్ట్రంలో వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, అందులో భాగంగానే రాష్ట్ర ప్రభు�