బెంగళూరులోని క్రిస్ట్ యూనివర్సిటీలో ఎంబీఏ సీటు ఇప్పిస్తానని ఓ విద్యార్థి వద్ద రూ.70 లక్షలు తీసుకొని మోసం చేసిన వ్యక్తిని సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బీజేపీ పార్టీయే తమ శాశ్వత శత్రువు అని, దళితులు ఆ పార్టీని వెలివేయాలని టీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును శీతాకాల పార్లమెంట్ సమావేశా