పాల్వంచ రూరల్, ఆగస్టు 16 : కిన్నెరసాని క్రీడా పాఠశాలలో అండర్-15 విభాగంలో జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలను శనివారం నిర్వహించారు. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన క్రీడాకారులు పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను
విద్యార్థులు వారు పాల్గొనే ఏ క్రీడలో అయినా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి విజయం కోసం పోరాడాలని ఐటీడీఏ ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్లో ఐటీడీఏ ఆధ్వర్యంలో గురుకులాల సొసైటీ ఇంటర్ లీగ్ పోటీలు మొదలయ్యాయి. పోటీలను సోమవారం ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ప్రారంభించా