డతెరపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలతో అతలాకుతలం అవుతున్న హిమాచల్ప్రదేశ్ను (Himachalpradesh) ఇప్పట్లో వరణుడు వదిలేలా కనిపించడం లేదు. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడుతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర�
హిమాచల్ప్రదేశ్| హిమాచల్ప్రదేశ్ కిన్నౌర్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 19కి చేరింది. బుధవారం మధ్యాహ్నం నిగుల్సేరి ప్రాంతంలో ఎన్హెచ్-5పై కొండచరియలు విరిగి పడిన విషయం తెలిసిందే.
Kinnaur landslide| హిమాచల్ప్రదేశ్ కిన్నౌర్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 15కు పెరిగింది. శుక్రవారం ఉదయం మరో రెండు మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి.
కిన్నౌర్: హిమాచల్ ప్రదేశ్లో ఇవాళ మధ్యాహ్నం కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఆ రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సుతో పాటు ఓ ట్రక్కు శిథిలాల కింద చిక్కుకున్నాయి. ఆ ప్రమాదంలో ఒకరు మరణించ�
హిమాచల్ప్రదేశ్| హిమాచల్ప్రదేశ్లో స్వల్ప భూకంపం వచ్చింది. రాష్ట్రంలోని గిరిజన జిల్లా అయిన కిన్నౌర్లో శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత భూమి కంపించింది. రిక్టర్స్కేల్పై దీని తీవ్రత 3.1గా నమోదయి�