ఉద్యోగాల కోసం కాకుండా ఉపాధి కర్తలుగా ఎదగాలని గీతం డీమ్డ్ యూనివర్సిటీ, కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (కేఎస్ పీపీ) తృతీయ పట్టభద్రుల దినోత్సవంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ న�
పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడుతో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేష్రెడ్డి, డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, విప్ దీవకొండ దామోదర్రావు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండ�
పలు క్యాబినెట్ కమిటీలు ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. ఆర్థిక, రక్షణ, రాజకీయ వ్యవహారాలలో దేశ అత్యున్నత నిర్ణయాధికారులు సహా వివిధ క్యాబినెట్ కమిటీలను ఏర్పాటు చేశారు.
కేంద్ర మంత్రులుగా కిషన్రెడ్డి, బండి సంజయ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. కిషన్రెడ్డి ముందుగా ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఉన్న వెంకటేశ్వర స్వామి, కనకదుర్గమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Rammohan Naidu | ప్రధాని నరేంద్రమోదీ క్యాబినెట్లో ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందిన టీడీపీ నేత కింజారపు రామ్మోహన్ నాయుడు చేరారు.