రోజుకో హత్య లేక ఎక్కడో ఒకచోట మహిళలకు వేధింపులు.. ఇవి చాలవన్నట్లు కిడ్నాప్లు.. అడపాదడపా దోపిడీలు, దొంగతనాలు.. ఈజీగా మారిన గన్ఫైరింగ్.. ఒకటేమిటి.. అన్ని నేరాలకు కేరాఫ్గా గ్రేట్ హైదరాబాద్ మారిపోయింది.
రాష్ట్రంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మోసాలు, దొంగతనాల నుంచి లైంగిక దాడులు, హత్యల వరకు, పల్లెల నుంచి పట్టణాల వరకు ఎక్కడ చూసినా నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏడాదిలో జరిగిన నేరాల చిట్టా చూస్తే పరి�
నిత్యం దేశంలో ఎంతోమంది మహిళలు అదృశ్యమవుతున్నారు. వారిని ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేక వారికి వారే వెళ్లిపోయారా? వెళ్తే ఆ తర్వాతైనా వారి ఆచూకీ ఎందుకు లభించడం లేదు? మహిళలతో పాటు పిల్లల్ని కూడా అదృశ్యం చేస్త�
అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలనేది చాలా మంది భారతీయ విద్యార్థుల కల. ప్రపంచ స్థాయి విద్యతోపాటు కెరీర్ అవకాశాలు మెండుగా ఉంటాయనేది వారి ఆశ. అయితే యూఎస్లో ఇటీవల జరుగుతున్న పరిణామాలు భారతీయ విద్యార్థుల�
నిజామాబాద్ జిల్లాలో వరుస కిడ్నాప్ల నేపథ్యంలో గ్రామాల్లో ప్రజలు అప్రమత్తమయ్యారు. చిన్న పిల్లలను ఎత్తుకెళ్లే ముఠా జిల్లాలో సంచరిస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు.
ఘట్కేసర్ మండల కేంద్రంలో కలకలం సృష్టించిన నాలుగేండ్ల బాలిక కిడ్నాప్ ఉదంతం ఎట్టకేలకు సుఖాంతమైంది. చిన్నారిని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో రైల్వే పోలీసులు గుర్తించి రాచకొండ పోలీసులకు అప్పగించార�
ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో 2021తో పోలిస్తే 2022లో కేసులు పెరిగాయి. నేరాల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించడం, గొడవల విషయంలో ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా కేసులు నమోదు చేశారు.