దేశీయ రోడ్లపైకి మరో నాలుగు కొత్త మాడళ్లు దూసుకుపోవడానికి రెడీ అవుతున్నాయి. కార్ల తయారీలో అగ్రగామి సంస్థలైన మారుతితోపాటు ఎంజీ, వొల్వో, కియాలు తమ కొత్త మాడళ్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నాయి.
Kia EV6 | ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా (Kia India) శుక్రవారం భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 (Bharat Mobility Global Expo 2025)లో కియా తన న్యూ ఈవీ6 (Kia EV6) కారును ఆవిష్కరించింది.
Kia EV6 | ఇంటిగ్రేటెడ్ చార్జింగ్ కంట్రోల్ యూనిట్ (ఐసీసీయూ)లో సమస్య తలెత్తడంతో కియా తన ఈవీ ఎస్ యూవీ కారు ‘ఈవీ6’ 1138 యూనిట్లను రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది.
MS Dhoni | టీమిండిగా మాజీ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీ గురించి పరిచయం అక్కర్లేదు. ఈ మిస్టర్ కూల్కి కార్లు, బైక్లు అంటే అమితమైన పిచ్చి. మార్కెట్లోకి కొత్తగా ఏ వాహనం వచ్చిన తన గ్యారేజీలోకి చేరాల్సిందే. ఇప్పటికే ధో
న్యూఢిల్లీ, జూన్ 2: కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం కియా ఇండియా..ఈవీ రంగంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా కియా ఇండియా ఎండీ, సీఈవో తే-జిన్ పార్క్ మాట్లాడుతూ..విద్యుత్ వాహన రంగంలో మా పరిధిని మరిం