బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఓ గిరిజన మహిళను ఇద్దరు వ్యక్తులు అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి, హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఖాండ్వా జిల్లా, ఖల్వా గిరిజన ప్రాంతంలో శనివారం రాత్రి 1 గంట సమయం�
గత ఆరు నెలలుగా తన భార్యకు జీతం ఇవ్వడం లేదని నిలదీసిన ఓ వ్యక్తిని మధ్యప్రదేశ్ అటవీశాఖ మంత్రి విజయ్ షా నోటికి వచ్చినట్టు తిట్టాడు. నన్నే నిలదీస్తావా.. పోలీసులు లోపలేసి బొక్కలు ఇరగదీస్తారని హెచ్చరించాడు.