రానున్న ఎన్నికల్లో తన ను ఆదరించి గెలిపిస్తే ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని బీఆర్ఎస్ అభ్య ర్థి భూక్యా జాన్సన్ నాయక్ అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం దుర్గామాత నవరాత్రోత్సవాల్�
ఖానాపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అండగా ఉంటానని పార్టీ అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్ స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు, ప్రజల ఆదరణ మర్చిపోలేనిదని పేర్కొన్నారు. ఉట్నూర్ మ
గిరిజనుల సంప్రదాయ వేడుక తీజ్ అని, పండుగను వైభవంగా జరుపుకోవాలని ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్ పేర్కొన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని సుభాష్నగర్ �