మంథని (Manthani) పోలీస్ స్టేషన్కు అతి సమీపంలో ఉన్న క్రీడ మైదానంలో ఓ యువకుడిపై గుర్తు తెలియనీ దుండగులు బీరు సీసాలతో తలపై దాడి చేసి హత్యయత్నం చేసిన ఘటన పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లిలో ఓ వ్యక్తి మిస్సింగ్ అయినట్లు ముత్తారం ఎస్సై గోపతి నరేష్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని ఖమ్మంపల్లి గ్రామంలో కోట ఎల్లయ్య (55) అనే వ్యక్తి గత మూడు రో
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని ఖమ్మంపల్లిలో వేసవి రాకముందే తాగు నీటి కష్టాలు (Drinking Water) మొదలయ్యాయి. గత ఆరునెలలుగా గ్రామంలోని దళిత వాడలో తాగునీటి సమస్య ఉందని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎ�