చర్ల, మార్చి 30 : చర్ల పీహెచ్సీ (కొయ్యూరు)లో మంగళవారం 117 మందికి కొవిడ్ వ్యాక్సిన్ వేశారు. పీహెచ్సీ వైద్యుడు శ్రీధర్, డీపీఎంవో చింతా వెంకట సత్యనారాయణ పర్యవేక్షణలో 60 సంవత్సరాలు పైబడినవారు 50మంది, 45 నుంచి 50 మధ�
వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్మామిళ్లగూడెం, మార్చి 30: గ్రామ పంచాయతీల్లో వివిధ కారణాలతో ఖాళీ ఏర్పడిన సర్పంచ్, వార్డు సభ్యుల పదవుల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమి
వేముల ప్రశాంత్రెడ్డి కూడా..ఖమ్మం నూతన బస్టాండ్, సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయం ప్రారంభంపలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనఖమ్మం, మార్చి 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి
పెండింగ్ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలిధరణి లావాదేవీలపై ప్రత్యేక దృష్టి సారించాలిమాస్కు తప్పనిసరి ఉత్తర్వులు అమలుచేయాలివీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ సోమేశ్కుమార్ మామిళ్లగూడెం, మార్చి 30: యాసంగి ధాన�
ఖమ్మం, మార్చి 29: అన్నపూర్ణ పథకం ద్వారా నిరుపేదలకు, వివిధ పనుల మీద నగరానికి వచ్చి మధ్యాహ్నం వేళల్లో ఆకలితో ఇబ్బందిపడే వారికి, కూలీలకు కడుపునిండా భోజనం పెట్టే ఉద్దేశంతో దీనిని ప్రారంభించారు. ఖమ్మంలో అన్నపూ�
ఏన్కూరు, మార్చి 29: అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందని వైరా శాసన సభ్యుడు రాములునాయక్ పేర్కొన్నారు. మండలంలోని రంగాపురానికి చెందిన లకావత్ భద్రు, రేపల్లెవాడకు చెంది�
ఖమ్మం కల్చరల్/ కొత్తగూడెం కల్చరల్, మార్చి 29: రంగుల పండుగ హోలీని సోమవారం రెండో రోజూ జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఫాల్గుణ మాసం పౌర్ణమి ఆదివారం రంగేలిని జరుపుకున్న ప్రజలు రెండో ర
జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో గత పాలకవర్గం హయాంలో నిధుల దారి మళ్లింపు వ్యవహారం కలకలం రేపుతోంది. గత పాలకవర్గ హయాంలో జరిగిన పలు అవకతవకలపై ఆదివారం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు 118వ మహాజన సభలో వాడీవేడి చర్చ జరి�
రఘునాథపాలెం, మార్చి 29: కొత్త పంచాయతీ అనగానే వసతులన్నీ సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. నూతనంగా ఎన్నికైన సర్పంచ్కు అది సవాలుతో కూడుకున్న పనే. ఎంత చేసినా, ఎన్ని నిధులు ఖర్చు పెట్టినా.. ఏమాత్రం అభివృద్ధి జరి
వేంసూరు, మార్చి 29: ప్రభుత్వం రైతులను దృష్టిలో ఉంచుకుని మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల పూడికతీత, చెరువులు ఆక్రమణకు గురి కాకుండా చెరువు చుట్టూ ట్రెంచ్లు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కొందరు ఆక్రమణదారులు
కొనుగోళ్లపై దృష్టి సారించిన యంత్రాంగంగతంలో రాష్ట్ర ప్రభుత్వమే గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేది. ఈసారి ఆ అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలు ఈ ప్రక్రియకు
ఖమ్మం నియోజకర్గంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా లబ్ధి చెక్కుల పంపిణీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మం, మార్చి 28: పేద కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిళ్లు చేసేందుకు తల్లిదండ్ర
ఏడుపదుల వయస్సులోనూ ఆమె సాగులో దూసుకెళ్తున్నారు. వ్యవసాయం రంగాల్లో అనేక మార్పులు వచ్చినా సేంద్రియ ఎరువులతో పలు రకాల పంటలను సాగు చేస్తున్నారు. ఎకరా పొలంలో సొంతంగా సేంద్రియ ఎరువులను తయారు చేసి కూరగాయలు, ఆక
ఖమ్మం కల్చరల్, మార్చి 28: ఆరోగ్యమే ఏడు రంగుల రంగేలీగా ఉమ్మడి జిల్లా ప్రజలు హోలీ పండుగను ఆదివారం ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమిని వసంతానికి స్వాగత సన్నాహంగా సప్తవర్ణ శోభితం చేశారు. కర