అటవీ జంతువులపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక దృష్టివేసవిలో దాహార్తి తీర్చేందుకు నీటి కుంటలుఅవసరాన్ని బట్టి సోలార్ బోర్ల ఏర్పాటువేటగాళ్లను కట్టడి చేసేందుకు సీసీ కెమెరాలుఅటవీప్రాంతంపై నిఘాకు బేస్క్యాం
భద్రాద్రిలో 43, ఖమ్మం నగరంలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలుఅశ్వారావుపేటలో 42 డిగ్రీలు నమోదురోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతున్న ఎండలుగనుల్లో’ మరింత వేడికొత్తగూడెం, ఖమ్మం మార్చి 31: భానుడు భగ్గుమంటున్నాడు. వాతావరణం నిప
పల్లె ప్రగతి పనుల్లో ముందంజతీరొక్క పూలతోప్రకృతి వనంఅన్ని వసతులతో వైకుంఠధామంఇంటింటికీ ‘మిషన్ భగీరథ’ శుద్ధజలంపినపాక, మార్చి 31 : ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఎల్చిరెడ్డిపల్లి పంచాయతీ త�
తీర్మానాలపై అప్పటి అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయలేదుప్రత్యేక విచారణ చేపట్టి నిధులు రికవరీ చేయాలిడీసీసీబీ మాజీ, తాజా పాలకవర్గ సభ్యులుఖమ్మం వ్యవసాయం, మార్చి 31: గత పాలకవర్గంలో రైతు సంక్షేమ నిధి ద్వారా రై�
ఖమ్మం, మార్చి 31: జిల్లాలో శుక్రవారం ముగ్గురు రాష్ట్ర మంత్రులు పర్యటించనున్న నేపథ్యంలో ఏఎస్పీ స్నేహమెహ్రా బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఇతర పోలీసు అధికారులతో కలిసి పర్యటించారు. పటేల్ స్టేడియంలో హెలీ
కుల వృత్తులకు పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్గొర్రెల పంపిణీకి నిధులు కేటాయింపు పట్ల హర్షంరఘునాథపాలెం, మార్చి 31: కుల వృత్తులకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారు. గొల్లకుర్మల జీవితాల్లో వెలుగులు నింప�
పనిలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలుమున్సిపాలిటీల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి : కలెక్టర్ ఆర్వీ కర్ణన్మధిర, మార్చి 31: చివరి ఆయకట్టు వరకూ సాగర్జలాలు అందిస్తామని కలెక్టర్ ఆర్.వీ.కర్ణన్ పేర్కొన్నార�
గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలువచ్చే నెల మొదటి వారంలో ప్రారంభంప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణఅధికారులతో రెండు జిల్లాల కలెక్టర్లు ఆర్వీ కర్ణన్, ఎంవీ రెడ్డి సమీక్షలుఖమ్మం, మార్చి 30 (నమస్తే �
పల్లె ప్రగతిలో అశోక్నగర్ ముందంజప్రకృతి వనంలో మొక్కల పెంపకంఅన్ని వసతులతో ఆఖరి మజిలీఅందరి సమన్వయంతో అభివృద్ధి బాటలక్ష్మీదేవిపల్లి, మార్చి 30: మండలంలోని అశోక్నగర్ పంచాయతీ అంటే ఒకప్పుడు మురుగుకూపానిక�
కేటీపీఎస్, బీటీపీఎస్తో రాష్ర్టానికి వెలుగులుసిరుల మాగాణి సింగరేణి.. పేపర్ తయారీకి కేరాఫ్ ‘బీపీఎల్’తెలంగాణ సర్కార్ ప్రోత్సాహంతో మరిన్ని పరిశ్రమలులక్షలాది మందికి కొలువులుకొత్తగూడెం, మార్చి 30: భ�
మణుగూరు రూరల్, మార్చి 30: ఏరియాలో సమస్యలపై మంగళవారం ఏరియా జీఎం కార్యాలయంలోస్ట్రక్చర్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఏరియా జీఎం జక్కం రమేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీబీజీకేఎస్ బ్రాంచి ఉపాధ్యక్ష�
చర్ల, మార్చి 30 : చర్ల పీహెచ్సీ (కొయ్యూరు)లో మంగళవారం 117 మందికి కొవిడ్ వ్యాక్సిన్ వేశారు. పీహెచ్సీ వైద్యుడు శ్రీధర్, డీపీఎంవో చింతా వెంకట సత్యనారాయణ పర్యవేక్షణలో 60 సంవత్సరాలు పైబడినవారు 50మంది, 45 నుంచి 50 మధ�
వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్మామిళ్లగూడెం, మార్చి 30: గ్రామ పంచాయతీల్లో వివిధ కారణాలతో ఖాళీ ఏర్పడిన సర్పంచ్, వార్డు సభ్యుల పదవుల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమి
వేముల ప్రశాంత్రెడ్డి కూడా..ఖమ్మం నూతన బస్టాండ్, సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయం ప్రారంభంపలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనఖమ్మం, మార్చి 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి