మంత్రి కేటీఆర్కు అడుగడుగునా జననీరాజనం02అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలునూతన బస్టాండ్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ఖమ్మం, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): యువనేత, రాష్ట్ర ఐటీ, మున్�
ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పింది చేస్తారుఇళ్లస్థలాల విషయం సీఎం దృష్టికి తీసుకెళ్తాంమంత్రులు కేటీఆర్, వేముల, పువ్వాడమున్సిపల్ కార్యాలయం ప్రారంభంసమీకృత మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపనసత్తుపల్లి ర�
ఖమ్మం వ్యవసాయం, ఏప్రిల్ 2: వేదమంత్రాలు, స్థానికుల హర్షధ్వానాల నడుమ శుక్రవారం ఆధునిక వైకుంఠధామాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కాల్వొడ్డుకు చేరుకున్న కేటీఆర్.. రాష్ట్ర మంత�
ఖమ్మం నుంచి రాపర్తి సోదరులు, మధిర నుంచి మల్లాది దంపతులుమున్సిపల్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్కు ముఖ్య నాయకుల షాక్టీఆర్ఎస్తోనే ఖమ్మం నగర అభివృద్ధి సాధ్యమని ప్రకటనఖమ్మం/ మామిళ్లగూడెం/ మధిర, ఏప్రిల్ 2: �
టన్ను గెలల ధర రూ. 17,361అశ్వారావుపేట, ఏప్రిల్ 2: పామాయిల్ గెలల చెల్లింపులో ఆయిల్ఫెడ్ సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నది. దేశంలోనే ఏ రాష్ట్రంలో చెల్లించని విధంగా టీఎస్ ఆయిల్ఫెడ్ ఏప్రిల్ నుంచి ఆయి�
ఖమ్మం బస్టాండ్ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ రూ.423 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలుఖమ్మం, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలో రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కల్వక
ఖమ్మంలో ముగింపు దశకు భగీరథ పనులునగరంలో 80 వేల కుటుంబాలకు అందుతున్న తాగునీరుఖమ్మం, ఏప్రిల్ 1 : ‘రెండు, మూడు రోజులకోసారి నీటి సరఫరా అయ్యేది. అదీ అర్ధగంట మాత్రమే. ఎత్తయిన ప్రాంతాలకు అన్ని కాలాల్లోనూ నీటి ఎద్ద�
ప్రజల సహకారంతో సంపూర్ణ స్వచ్ఛతఆహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనం..హరితహారంతో గ్రామంలో కొత్త అందాలువందశాతం మరుగుదొడ్ల నిర్మాణంఉత్తమ పంచాయతీ అవార్డు కైవసంఆదర్శం మర్కోడు పంచాయతీఆళ్లపల్లి ఏప్రిల్1:అవును.. ఆ ప
మంత్రి కేటీఆర్ సహకారంతో రూ.32.93 కోట్లతో అభివృద్ధి పనులురూ.3 కోట్లతో మున్సిపల్ కార్యాలయ భవనం సిద్ధంనేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యసత్తుపల్లి రూరల్, ఏప్రిల్ 1: రాష్ట్రంల
ఖమ్మం సిటీ, ఏప్రిల్ 1: డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్బాబు హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై సీబీసీఐడీతో విచారణ జరిపించాలని ఆత్మ మాజీ చైర్మన్ నున్నా రామకృష్ణ డిమాండ్ చేశారు. ఖమ్మం ప్రెస్క్లబ్లో �
డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్బాబుఖమ్మం, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సహకార బ్యాంకు నిధులను గానీ, ట్రస్టు నిధులను గానీ తన సొంత అవసరాలకు వినియోగించుకున్నట్లు నిరూపణ జరిగితే తనను, తన కుటుంబ స�
రూ. 3.11 కోట్ల వ్యయంతో నిర్మాణంనేడు ప్రారంభించనున్న మంత్రులుసత్తుపల్లి, ఏప్రిల్ 1: ప్రస్తుతం ఉన్న మున్సిపల్ కార్యాలయం శిథిలావస్థకు చేరడంతో సత్తుపల్లి పట్టణంలోని మీసేవా సముదాయానికి సమీపంలో ప్రధాన రహదార�
ఒకేరోజు 70 వేల బస్తాలను తీసుకవచ్చిన రైతులుజెండాపాటలో గరిష్ఠ ధర రూ.15,300ప్రశాంతంగా ముగిసిన క్రయవిక్రయాలుఖమ్మం వ్యవసాయం, ఏప్రిల్ 1: ఖమ్మం ఏఎంసీకి గురువారం భారీగా మిర్చి పంట పోటెత్తింది. మార్కెట్లోని రెండు ప�