గులాబీ గూటికి సత్తుపల్లి, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు టీఆర్ఎల్పీలో టీడీఎల్పీ విలీనం సీఎం కేసీఆర్ను కలిసిన సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు మంత్రి పువ్వాడతో కలిపి 8కి చేరిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే�
నత్తనడకన వైకుంఠధామం పనులు పట్టించుకోని అధికారులు సుజాతనగర్, ఏప్రిల్ 7 : నిన్న మొన్నటి దాకా ఊళ్లల్లో శ్మశానవాటిక లేక ఎవరైన చనిపోతే వారిని సాగనంపేందుకు అష్టకష్టాలు పడేవారు. ప్రత్యేక జాగాలున్న కొన్ని కుల
గోరీలపాడుతండా రూపురేఖలు మార్చిన ‘పల్లె ప్రగతి’ ఎంపీపీ సొంతూరులో రూ.1.50 కోట్ల విలువైన పనులు ఎకరం విస్తీర్ణంలో పల్లె ప్రకృతి వనం నిత్యం కొనసాగుతున్న పారిశుధ్య పనులు అవసరమైన చోటల్లా విద్యుత్ స్తంభాలు కూస�
ఏటా కోటికి పైగా చేపల పెంపకంచేపల విక్రయానికి రాయితీపై వాహనాలుబలోపేతమవుతున్న మత్య్స సంఘాలుగిరిజనులు, మత్య్సకారులు కలిసి వ్యాపారం రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహిస్తూ.. వారికి ఆర్థిక భరోసా కల్ప�
తీరిన రేషన్ కష్టాలు ఏళ్ల్లనాటి సమస్యలకు పరిష్కారం పల్లె ప్రగతితో మారిన మద్దికొండ గ్రామ రూపురేఖలు అది మారుమూల గిరిజన గ్రామం.. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. గ్రామంలో ఎక్కడ చూసినా చెత్తాచెదారం దర్శనమిచ్�
ఉమ్మడి జిల్లాలో ఈదురుగాలుల బీభత్సంఖమ్మం-సూర్యాపేట రహదారిపై విరిగిపడిన చెట్లుచెట్టు మీద పడి వ్యక్తి మృతిఉమ్మడి జిల్లాలో అకాల వర్షం .. పలుచోట్ల గాలి ధుమారంకొత్తగూడెం/ఖమ్మం అగ్రికల్చర్/ కొత్తగూడెం కల్చర
అభివృద్ధి బాటలో గిరిజన పల్లెవిద్యుత్ సమస్యలకు పరిష్కారంపచ్చందాలతో నాలుగు ప్రకృతి వనాలుప్రభుత్వ లక్ష్యాలకు చేరువమణుగూరు రూరల్, ఏప్రిల్ 5: రాత్రిళ్లు చీకటిమయంగా వీధులు.. పక్కనే గోదావరి పారుతున్నా తాగ
దళితుల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడురాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మాజీ ఉప ప్రధాని జయంతి వేడుకలుసత్తుపల్లి, కల్లూరు, పెనుబల్లి, వేంసూరు, వైరా, కొణిజర్ల, ఏన్కూరు,
నెలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పట్ల వెల్లువెత్తిన హర్షాతిరేకాలుసెలూన్లు, ధోబీఘాట్లు, ఇస్త్రీ షాపుల్లో ఈ నెల ఒకటి నుంచే అమలుఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలుపాల్వ�
ఖమ్మం, ఏప్రిల్ 5:నూతన సీపీ విష్ణు ఎస్.వారియర్ సోమవారం రాత్రి ఖమ్మం నగరంలోని ఉమేశ్చంద్ర భవన్ పోలీస్గెస్ట్ హౌస్కు చేరుకొని రిపోర్ట్ చేశారు.ఖమ్మం పోలీస్ కమిషనర్గా విష్ణు ఎస్ వారియర్ (ఐపీఎస్) ర�
నారుమడి, నాట్లు లేకుండా సాగుతక్కువ నీటి ఆదా.. కూలీల కొరతకు చెక్సంప్రదాయ పంట కంటే ముందే దిగుబడియాసంగిలో 24 వేల ఎకరాల విస్తీర్ణంలో పంటఖమ్మం వ్యవసాయం, ఏప్రిల్ 4: నాలుగేళ్ల క్రితం వేంసూరు మండలం కందుకూరుకు చెం
పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డికూసుమంచి, ఏప్రిల్ 4: పాలేరు నియోజకవర్గంలో రూ.22.08 కోట్లతో రెండు రహదారుల నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన ‘నమస్తే’తో మాట్ల
భద్రాద్రి జిల్లాలో ఎయిర్పోర్టు అథారిటీ అధికారుల బృందం పర్యటననేడు పాల్వంచ మున్సిపాలిటీ గుడిపాడులో స్థల పరిశీలనమూడురోజులపాటు ఇక్కడే మకాంకొత్తగూడెం, ఏప్రిల్ 3: భద్రాద్రి జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుక