జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు పటిష్ట కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల సన్నాహక సమావేశం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో మంగళవారం అదనపు కలెక్టర్
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిరుడు పాలేరు నీటిమట్టం అడుగంటిన నేపథ్యంలో ఈసారి అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఐదు రోజుల కిందట కలెక్టర్ ఖాన్ పాలేరుకు వచ్చారు. రిజర్వాయర్ దిగువన పం�
చదువుతోనే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ విద్యార్థులకు సూచించారు. బుధవారం ఖమ్మం నగరం పాండురంగాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థ�
రైతులు ఆధునిక పద్ధతులు పాటిస్తూ లాభదాయక పంటలు పండించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. చీమలపాడు, రేలకాయలపల్లి రెవెన్యూ పరిధిలో రైతులు సాగు చేస్తున్న పామాయిల్, డ్రాగన్ ఫ్రూట్స్ తదితర పంటలను కల�
ప్రజాస్వామ్య, సార్వభౌమ, సామ్యవాద, లౌకిక వ్యవస్థల పునాదులపై మన రాజ్యాంగం రూపుదిద్దుకున్నదని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పేర్కొన్నారు. అందుకని దేశ ప్రజలకు, ముఖ్యంగా పేదలకు రాజ్యాంగ ఫలాలు అందిస్తూ దా�