భద్రాద్రి జిల్లాలో పత్తి సాగు చేసిన రైతులు కూడా బజారున పడ్డారు. తమ పత్తిని విక్రయించేందుకు సీసీఐ కేంద్రాలకు వెళ్తున్న దూదిపూల రైతులు రోజుల తరబడి రోడ్డుపై వేచి చూడాల్సి వస్తోంది.
కార్తీక మాసం సందర్భంగా భద్రాద్రి రామాలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజామునుంచే వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు గోదావరి నదీ తీరంలో భక్తిశ్రద్ధలతో స్నానాలు ఆచరించారు.
మాది ప్రజా పాలన అంటూ పదే పదే వల్లె వేస్తున్న ముఖ్యమంత్రి, మంత్రులు రాష్ట్రంలో కక్షపూరిత పాలన సాగిస్తున్నారని, దీనిని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే �
రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు తెలుగు సమాజం సిగ్గుపడేలా ఉన్నాయని బీఆర్ఎస్ మహిళా విభాగం ఇల్లెందు మండల నాయకులు, కౌన్సిలర్లు విమర్శించారు. సాక్షాత్తూ మహిళా మంత్రిగా ఉన్న ఆమె.. సాటి మహిళపై తప్పుడు వ�
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో రెండ్రోజులుగా ఆగకుండా భారీ వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం రాత్రంతా వదలకుండా వాన పడడంతో జనజీవనం స్తంభించింది. వరద భారీగా చేరడంతో వాగులు, వంకలు పొ
ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఇంటి, పంపు పన్నులు వసూళ్లను ముమ్మరం చేశారు. వందశాతం లక్ష్యాన్ని అధిగమించేందుకు అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు.