విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. కడ్తాల్లో కేజీబీవీ నూతన భవన నిర్మాణం పూర్తయినా ప్రారంభించకుండా తీవ్ర జాప్యం చేయడాన్ని నిరసిస్తూ శనివ�
తెలంగాణలో విద్యాభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. శనివారం భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్లో ప్రభుత్వ విప్ రేగా కాం తారావుతో కలి
కొండాపూర్ కస్తూర్బాగాంధీ విద్యాలయం ప్రారంభోత్సవాకి సి ద్ధమైంది. కేజీబీవీల్లో కార్పొరేట్స్థాయి విద్య ను అందించే లక్ష్యంతో సొంత భవనాలతో పాటు ఆధునిక వసతులను ప్రభుత్వం కల్పి స్తున్నది.