తెలుగు భాషకు పట్టని గొడుగు గిడుగు రామ్మూర్తి పంతులు అని నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం భీమవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.భిక్షమయ్య అన్నారు. శుక్రవారం భీమవరంలో పాఠశాలలో తెలుగు
ఏండ్ల తరబడి పెండిండ్లో ఉన్న రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూ భారతిని ప్రవేశ పెట్టిందని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు ఎం.సునీల్ తెలిపారు. సాగు న్యాయ యాత్రలో భాగంగ
రాష్ట్రంలో ఉన్న రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మూసీ ప్రాజెక్ట్ కుడి కాల్వకు శుక్రవారం ఆయన నీటిని విడుదల చేసి మాట్లాడారు. రైతులు వరి నాట్ల�