పెద్దమ్మతల్లి ఆలయ కమిటీలో తమకు సముచితస్థానం లభించలేదని కేశవాపురం, జగన్నాథపురం గ్రామాల ప్రజలు బుధవారం ఆలయం వద్ద ఆందోళన చేశారు. నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసేందుకు రాగా ఆ రెండు గ్రామాల ప్రజలు భార
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు సీఎం కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండలంలోని కేశవాపురంల
దామరచర్ల మండలం పరిధిలో కృష్ణా, మూసీ నదులతోపాటు అన్నవేరు, హాలియా వాగులు నిత్యం ప్రవహిస్తుంటాయి. వాటి నుంచి నీళ్లు దిగువకు వృథాగా వెళ్తుంటాయి. ఇక్కడి గ్రామాలు ఎత్తయిన ప్రాంతంలో ఉండడంతో నీరందని పరిస్థితి. �