Keesara | మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా కీసరగుట్ట శ్రీభవాని రామలింగేశ్వర స్వామి వారి ఆలయానికి ఆరు రోజుల్లో రూ.92.49 లక్షల ఆదాయం వచ్చింది. ఈ విషయాన్ని కీసరగుట్ట ఆలయ చైర్మన్ తటాకం నారాయణ శర్మ, ఈవో కట్టా సుధాకర్ �
Keesara | కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వరస్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసిన వారికి ఆలయ చైర్మన్ తటాకం నారాయణ శర్మ, ఈవో కట్టా సుధాకర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Keesara | కీసరగుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి. గత నెల ఫిబ్రవరి 24వ తేదీన ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిశాయి. కీసరగుట్టలోని యాగశాలలో వేదపండితుల మంత్రోచ్ఛరణల �
Keesara | కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వరస్వామి వారి ఆలయం భక్తులతో కోలహలంగా మారిపోయింది. మహాశివరాత్రి పర్వదినం ఐదో రోజు శుక్రవారం భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి సన్నిధికి వచ్చేశారు. ప్రధానంగా గ్రామీణ ప్ర
Keesara | కీసరగుట్ట బ్రహ్మోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ జాతర బ్రహ్మోత్సవాల్లో జిల్లా స్థాయి అ�