హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ (స్వయంప్రతిపత్తి) వృక్షశాస్త్ర విభాగ అధ్యాపకుడు రూపొందించిన ‘ప్లాంట్ టిష్యూ కల్చర్ ప్రాసెసింగ్ పరికరం’ నమూనాకు యునైటెడ్ కింగ్డమ్ నుంచి డిజైన్ రిజిస్
క్షయ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని, క్షయ వ్యాధిని అంతమొందించడం సాధ్యమని క్షయ వ్యాధిలేని సమాజాన్ని నిర్మించడమే మన లక్ష్యమని జిల్లా క్షయ నియంత్రణాధికారి డాక్టర్ హిమబిందు అన్నారు.
హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ స్వయంప్రతిపత్తి(కేడీసీ) బయోటెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ హీమోగ్లోబిన్ అవగాహన దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.