నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ఇంట్లో భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. 95 జిలెటిన్ స్టిక్స్, 10 డిటొనేటర్స్ను పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు.
మొక్కు తీర్చుకొని వస్తుండగా ఆటో-డీసీఎం వాహనం ఢీ ములుగు జిల్లాలో దుర్ఘటన మంగపేట/ములుగు రూరల్, మార్చి 5 : ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొక్కు తీర్చుకొని ఇంటికి బయలుదేరిన వారి ఆటో ను డీసీఎం వా
లబ్ధిదారులకు అందజేసిన విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి బడంగ్పేట : పైసా ఖర్చు లేకుండా డబుల్ బెడ్రూం ఇండ్లు అందజేస్తున్న రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్కు ప్రజలు అండగా ఉండాలని విద్యాశాఖ మంత్రి పి �