కర్నూల్ జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం (Kaveri Travels Accident) తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో 19 మంది సజీవ దహనమయ్యారు. మరో 21 మంది క్షేమంగా బయటపడ్�
కర్నూల్ జిల్లాలోని చిన్నటేకూరు వద్ద కావేరి ట్రావెల్స్ బస్సు (Bus Fire Accident) ఘోర ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు చిన్నటేకూరు వద్ద ఓ బైక్ను ఢీకొట్టింది. అయినా డ్రైవ�
రాష్ట్రంలో ప్రైవేటు బస్సుల (Private Travels Bus) ఆగడాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఫిట్నెస్ ఉండదు. ఇన్సూరెన్స్ ఉండదు. పొల్యూషన్ సర్టిఫికెట్ అసలే ఉండదు. ఎక్కడో రిజిస్ట్రేషన్ అవుతాయి. మరెక్కడో తిరుగుతాయి. అనుమత�
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు (Travels Bus Accident) కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు వద్ద ఆగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 11 మంది మృతదేహాలను వెలికితీశారు. మరో 19 మంది నుంచి క్షేమం�
కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ (PM Modi), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు కుటుంబాలకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ప్రమాదానికి గురైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు (Kaveri Travels Bus) నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు తెలుస్తున్నది. బస్సు ఫిట్నెస్ వ్యాలిడిటీ 2025 మార్చి 31 వరకు మాత్రమే ఉన్నది.