ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఓ ప్రైవేటు బస్సు (Travels Bus) బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఓ యువతి అక్కడికక్కడే మరణించగా, మరో 20 మంది గాయపడ్డారు. కావేలీ ట్రావెల్స్కు చెందిన బస్సు 40 మంది ప్రయాణికులతో విశాఖపట్నం నుంచి
ప్రకాశం : ఒంగోలు ఉడ్ కాంప్లెక్స్ సమీపంలో మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతంలో పార్కింగ్ చేసిన ప్రయివేటు బస్సులకు మంటలు అంటుకున్నాయి. దీంతో 8 బస్సులు పూర్తిగా కాలిపోయాయి. వీటి పక్కనే మరో 20 బస్సులు ఉన్�