బాలీవుడ్ నటుడు,దర్శకుడు ఫర్హాన్ అక్తర్ ముగ్గురు టాప్ హీరోయిన్స్ని ఒకే తెరపై చూపించి ప్రేక్షకులకి పసందైన వినోదం అందించేందుకు సిద్ధమయ్యాడు. డాన్ తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టిన ఫర్హాన్ అక్త�
Salaar | బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్తో ప్రభాస్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐటెం సాంగ్ కోసం కత్రినాను సంప్రదించినట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్టు టైగర్ 3. మనీశ్ శర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రాజెక్టులో ఇమ్రాన్ హష్మీ మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు.
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ జూలై 16, 1983లో హాంకాంగ్లో జన్మించింది. నిన్న ఈ అమ్మడు 38వ వసంతంలోకి అడుగుపెట్టడంతో ఇండస్ట్రీకి చెందిన సెలబ్సే కాక పలువురు సన్నిహితులు, శ్రేయోభిలాషులు కత్రినాకు శుభాకా
బాలీవుడ్లో స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న చాలామంది నటీమణులు కెరీర్ తొలినాళ్లలో సౌత్ సినీ ఇండస్ట్రీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నవాళ్లే. వీరిలో కొంతమంది ఒకటి, రెండు చేసి అవకాశాలు రాకపో
కత్రినాకైఫ్…టాలీవుడ్ ప్రేక్షకులకు చిరస్థాయిగా గుర్తుండిపోయే ‘మల్లీశ్వరి’ పాత్రలో కనిపించి…అందరినీ మెప్పించింది. ఈ ఒక్క సినిమా తెలుగులో కత్రినాకైఫ్ కు పది సినిమాలకు సరిపడా గుర్తింపు
కొవిడ్ నుంచి కోలుకొని సాధారణ జీవితం గడపాలంటే కాస్త సమయం పడుతుందని చెప్పింది అగ్ర కథానాయిక కత్రినాకైఫ్. మానసిక ధైర్యంతో పాటు సహనం ఉంటేనే ఈ మహమ్మారి వల్ల కలిగే శారీరక అలసట నుంచి ఉపశమనం పొందుతామని పేర్కొ
బాలీవుడ్ ఇండస్ట్రీలో నటీనటుల మధ్య ప్రేమ పుట్టడం కొత్తేమి కాదు. కొన్ని సంవత్సరాలుగా కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్టు జోరుగా ప్రచారం నడుస్తుంది. ఈ రూమర్డ్ లవ్ బర్డ్
బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రినాకైఫ్, యువ హీరో విక్కీకౌశల్ల రహస్య ప్రేమాయణంపై చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో పలు సినీవేడుకల్లో ఈ జంట సన్నిహితంగా కనిపించారు. సామాజిక మాధ్యమాల్లో తరచుగా ఈ ప్�
బాలీవుడ్ స్టార్లు విక్కీ కౌశల్, కత్రినాకైఫ్ అప్పుడప్పుడు కెమెరా కంట పడుతుండటం చూస్తూనే ఉంటాం. వీరిద్దరూ దివాళి సెలబ్రేషన్స్ లో కలిసి పాల్గొన్నారు. దీంతో ఇద్దరు రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ వా�
సీనియర్ కథానాయిక కత్రినాకైఫ్ తాజా ప్రేమాయణం బాలీవుడ్ చిత్రసీమలో హాట్టాపిక్గా మారింది. యువహీరో విక్కీ కౌశల్తో ఈ ముద్దుగుమ్మ ఏడాది కాలంగా ప్రేమలో ఉందని తెలుస్తోంది. అయితే తమ బంధం గురించి ఈ జంట ఎక్క�
తమిళ అగ్రనటుడు విజయ్ సేతుపతి, కత్రినాకైఫ్ జంటగా ‘మెర్రీ క్రిస్మస్’ పేరుతో హిందీలో ఓ సినిమా తెరకెక్కనుంది. శ్రీరామ్ రాఘవన్ దర్శకుడు. రమేష్ తౌరాని నిర్మాత. మే నెలలో సెట్స్మీదకు తీసుకెళ్లాల్సిన ఈ
విజయ్దేవరకొండ యాక్షన్ థ్రిల్లర్ లైగర్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న విషయం తెలిసిందే. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు ర