2021 తెలుగు ఇండస్ట్రీ (Telugu Industry)కి చాలా విషాదాలనే మిగిల్చింది. మరీ ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత ఎంతోమంది ప్రముఖులు కన్నుమూసారు. అలా మనకు దూరమైన వాళ్లలో ప్రముఖ నటుడు, జర్నలిస్ట్ TNR, కత్తి మహేష్ (Kathi mahesh) ఉన
సినీ క్రిటిక్, బిగ్ బాస్ ఫేం కత్తి మహేష్ రోడ్డు ప్రమాదంలో గాయపడి కొద్ది రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతి అభిమానులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులకి భావోద్వ�
జూన్ 26న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన కత్తి మహేష్ దాదాపు పది రోజుల పాటు చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జూలై 10న కన్నుమూసారు. కత్తి మహేష్ మృతితో ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు,శ్రేయ
సినీ నటుడు, విశ్లేషకుడు కత్తి మహేష్ కన్నుమూశారు. చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. ఆరోగ్యం విషమించడంతో శనివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. గత నెల 26న నెల్లూరు జిల్లా చంద్రశేఖరపురం వద్ద కత్తి మహ�
రెండు నెలల వ్యవధిలో సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు ముగ్గురు చనిపోయారు. వాళ్ల మరణాలు కూడా ఊహించనివి. అప్పటి వరకు బాగుండి.. ఉన్నట్లుండి హఠాన్మరణం పాలయ్యారు. వాళ్లే బీఏ రాజు, టీఎన్ఆర్, కత్తి మహేశ్. తాజాగా సినీ వ
కత్తి మహేశ్ | రెండు రోజుల కిందటి వరకు కూడా కత్తి ఆరోగ్యం బాగానే ఉంది. ఆయన చికిత్సకు బాగానే స్పందించాడు కూడా. వైద్యులు కూడా ఇదే చెప్పారు. మామూలు మనిషి కావడానికి కాస్త సమయం పడుతుంది కానీ ప్రాణాపాయం మాత్రం లే
ప్రముఖ జర్నలిస్ట్, సినీ నటుడు, విమర్శకుడు కత్తి మహేష్ మరణం తెలుగు ఇండస్ట్రీని షాక్ లోకి నెట్టేసింది. కోలుకుని బయటికి వస్తాడు అని అంతా అనుకుంటున్న సమయంలో ఈయన చనిపోవడం అనేది చాలా మందికి అర్థం కావడం లేదు. జూ�
ప్రముఖ జర్నలిస్ట్, సినీ నటుడు కత్తి మహేష్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తన సొంతూరు పీలేరు నుంచి హైదరాబాద్ వస్తున్నప్పుడు చెన్నై, నెల్లూరు మార్గమధ్యంలో ఆగివున్న లారీని ఆయన ప్రయాణిస్తున్న కార�
సినీ క్రిటిక్, బిగ్ బాస్ ఫేం కత్తి మహేష్కి నెల్లూరు జిల్లాలో తన ఇన్నోవా కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఒక కంటైనర్ లారీని మహేష్ కారు వెనుక నుండి ఢీకొట్టడంతో ఆయనకు తీవ్రగాయాలైన విషయం �
ప్రముఖ జర్నలిస్ట్, సినీ నటుడు కత్తి మహేష్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో చాలా పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఆయన ఆరోగ్యం చాలా విషమంగా ఉంది అంటూ నెల్లూరు వైద్యులు చెప్పారు. జూన్ 26 ఉదయం ఆయన ప్రయాణిస్తున్న కారు న�
హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): రిటైర్డ్ ఎస్పీ చిలుకూరి రామ ఉమామహేశ్వర శర్మ రచించిన ‘నేను శాంత కూడా-ఒక జీవన కథ’ పుస్తకావిష్కరణ మంగళవారం ఆన్లైన్లో జరిగింది. రచయిత విద్యాగురువు కూచిబొట్ల పార్థస�