ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా కస్తూర్బా పాఠశాలల్లో చదువులు స్తంభించాయి. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ) బోధన, బోధనేతర సిబ్బంది చేస్తున్న సమ్మె కొనసాగుత�
సమస్యలు పరిష్కరించాలని కోరు తూ కస్తూర్బాపాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు చేపట్టిన సమ్మె బుధవారం తొమ్మిదో రోజుకు చేరుకుంది. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న కస్తూర్బాపాఠశాలల ఉపాధ్యాయులు జిల్లా కే
70 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న పాఠశాల అది. ఎందరో ప్రముఖులకు బాల్యంలో ప్రాథమిక విద్యను అందించిన ప్రైమరీ స్కూలు అది. గడిచిన కొన్నేళ్ల వరకూ నిండా విద్యార్థులతో కళకళలాడిన సరస్వతీ నిలయమది.
సర్కారు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన విద్య అందించడంతోపాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నది. భోజన వసతితోపాటు కనీస అవసరాలు తీరుస్తున్నది. కస్తూర్బా విద్యాలయాల్లో చదివే బాలికలకు గతం�
ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్ కోసం కేజీబీవీల ఏర్పాటు వనపర్తి జిల్లాలో 15 కస్తూర్బా పాఠశాలలు నాలుగు స్కూళ్లు కళాశాలలుగా అప్గ్రేడ్ 560 మంది బాలికలకు ఇంటర్ చదివే అవకాశం వనపర్తి టౌన్, ఆగస్టు 24 : ‘బడీడు పిల్లలు బ�