ఘోటకముఖుడు తన కథ చెబుతున్నాడు. ..అలా తన భార్య అయిన మిత్రవింద చేత ప్రబోధింపబడిన చక్రధర నాయకుడు.. భోజనం తరువాత నన్ను కచేరీ చావిడికి తీసుకువెళ్లాడు. అక్కడ విపులుని నగరం నుంచి చక్రధరుడు వెంటబెట్టుకుని తెచ్చిన
ధారానగరాన్ని పాలించే భోజ మహారాజుకు కవి కాళిదాసుతో అనుకోని తగాదా వచ్చిపడింది. యన కాళిదాసుతోపాటుగా.. భార్యను కూడా దూరం చేసుకున్నాడు. వాళ్లిద్దరినీ వెతుక్కుంటూ వెళ్తున్న సమయంలో ఘోటకముఖుడు అనేవాడు భోజరాజు
ఫణిదత్తుడు కొద్దిదూరం వెళ్లేసరికే.. శశాంకవతిని ఎత్తుకుపోతున్న సైన్యం కనిపించింది. నేర్పుగా ఆ సైన్యంలోకి చొచ్చుకుపోయాడు ఫణిదత్తుడు. శత్రువు గుర్రం సమీపానికి తన గుర్రాన్ని లంఘించి, వాణ్ని ఒక్క తన్ను తన్�
అప్పటికే రాకుమారికి ప్రేతస్నానం చేయిస్తున్నారు. పాముకాటుకు గురవ్వగానే.. అమాంతం విరుచుకు పడిపోయిందామె. రాజవైద్యులు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. చనిపోయిందని ప్రకటించారు.