SPY | టాలీవుడ్ యువ హీరో నిఖిల్ (Nikhil) ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్పై (SPY)లో నటిస్తున్న విషయం తెలిసిందే. స్పై టీజర్ను మొట్టమొదటి సారి చారిత్రక ప్రదేశంలో లాంఛ్ చేయబోతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, విశిష్ఠ అతిథి ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సిసి, ప్రధాని మోదీ, అతిరథ మహారథులను
Republic Day | గణతంత్ర దినోత్సవ వేడుకలను 150 సీసీటీవీ కెమెరాలు, 6 వేల మంది సెక్యూరిటీ ఫోర్స్ మధ్య నిర్వహించారు. రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా సిబ్బంది చ�
రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించే పరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ సందర్భంగా దేశ ఆయుధ శక్తితోపాటు వివిధ కేంద్ర రాష్ట్రాల విశిష్టతలను చూటుతూ నిర్వహించే శకటాల ప్రదర్శన ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంట�