భాషా వివాదంపై కన్నడ సంఘాలు శనివారం నిర్వహించిన కర్ణాటక బంద్ ప్రశాంతంగా ముగిసింది. బెళగావిలో గత నెలలో ఓ బస్ కండక్టర్కు మరాఠీ మాట్లాడటం రాదనే నెపంతో ఆయనపై దాడి చేయడాన్ని నిరసిస్తూ ఈ బంద్ను నిర్వహించా�
Karnataka bandh | మహారాష్ట్ర (Maharashtra) లో కేఎస్ఆర్టీసీ (KSRTC) సిబ్బందిపై దాడి, బస్సులకు రంగులు వేయడం, బెళగావి (Belagavi) లో మరాఠీ (Marati) మాట్లాడలేదని కండక్టర్పై దాడి ఘటనలను ఖండిస్తూ మార్చి 22న కన్నడ సంఘాలు రాష్ట్రబంద్కు పిలుపునిచ్చ
తమిళనాడుకు కావేరీ జలాల విడుదలను వ్యతిరేకిస్తూ రైతు, కన్నడ సంఘాలు శుక్రవారం కర్ణాటక వ్యాప్తంగా బంద్ చేపట్టాయి. బెంగళూరు సహా వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. బెంగళూరు విమానాశ్రయం వద్దకు చేరుకొన్న ఆం�
Karnataka | పొరుగున ఉన్న తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల (Cauvery River water dispute) చేయాలన్న కర్ణాటక (Karnataka) ప్రభుత్వ ఆదేశాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు నేడు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.