KARIMNAGAR RTC | కరీంనగర్, తెలంగాణచౌక్, ఏప్రిల్ 9 : ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 డిపో మేనేజర్లతో ఆర్ఎం రాజు బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
సంక్రాంతి పండుగ వేళ ఆర్టీసీ చుక్కలు చూపుతున్నది. సొంతూళ్లకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు నరకం చూపెడుతున్నది. రద్దీకి సరిపడా బస్సులు నడపక ఇబ్బందులకు గురి చేస్తున్నది. బస్సుల సంఖ్య పెంచుతామని ప్రభుత్వం ప్
ఆర్టీసీ లాజిస్టిక్స్ లాభాల బాటలో నడుస్తున్నది. ప్రయాణికులను చేరవేర్చడమే కాకుండా ఇతర మార్గాల ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆలోచనలతో ప్రారంభం కాగా, అనతి కాలంలోనే ప్రాచుర్యం పొంది�