కేంద్రంలో బీజేపీ పది సంవత్సరాలు పాలనలో చేసిందేమీలేదని, దేవుడి పేరు చెప్పుకుని ఓట్ల రాజకీయం చేస్తున్నదని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ మండిపడ్డారు. శుక్రవారం మం�
భీమదేవరపల్లి మండలం వంగరలో కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కాన్వాయ్పైకి గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం కోడిగుడ్లు రువ్వారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన బండి సంజయ్ తనకు బంద�
తానెవరిపై వ్యక్తిగత ఆరోపణలు చేయలేదని, తాను చేసిన వ్యాఖ్యను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆపాదించుకొని కార్యకర్తలను రెచ్చగొట్టి హింసను ప్రేరేపిస్తున్నాడని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండ�
తమకు న్యాయం చేయాలంటూ వినతులు నిజానిజాలు తేల్చేపనిలో అధికారులు హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వరిసాగుమీద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటనలు, దరిమిలా.. ఆయన తీరుపై ముఖ్యమంత్రి