కరీంనగర్ జనరల్ హాస్పిటల్లో ‘సదరం’ అక్రమాల నిగ్గు తేలింది. వారం రోజుల పాటు విచారణ జరిపిన అధికారులు, బాధ్యులుగా తేలిన ఇద్దరు ఏజిల్ సిబ్బందిపై వేటు వేయడం కలకలం రేపింది. దివ్యాంగ సర్టిఫికెట్ల కోసం వచ్చే
అధ్వానంగా మారిన గురుకులాల్లో పిల్లల ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోతున్నది. ఇటీవల మెట్పల్లి మండలంలోని గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందడం కలకలం రేపింది.
రాఖీ అంటేనే అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లకు ప్రేమతో కూడుకున్న పెద్ద పండుగ. తన సోదరులకు రాఖీ కట్టాల్సిన ఆ అధికారిణి ఈరోజు సమాజంలో జరుగుతున్న అత్యాచారాలను నిరసిస్తూ పండుగ జరుపుకోలేదు. ఆమెది పెద్ద కుటుం�
కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో జన్మించిన ఒడిశాకు చెందిన చిన్నారికి లైఫ్టైం ఫ్రీ బస్పాస్ ను మంజూరు చేశారు. శనివారం ఆర్ఎం సుచరిత డిప్యూటీ ఆర్ఎంలు భూపతిరెడ్డి, సత్యనారాయణతో కలిసి కరీంనగర్ దవాఖానలో చికి
తోటి విద్యార్థులతో కలిసి ఫ్రెషర్స్ డేను సంతోషంగా జరుపుకొంటున్న విద్యార్థిని హఠాత్తుగా మృత్యుఒడికి చేరింది. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో శుక్రవారం చోటుచేసుకున్నది.
పెండ్లి కావడంలేదని మనస్తాపంతో ఓ యువకు డు గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దపల్లి జిల్లా మంథని చెందిన దాసరి లక్ష్మి, వెంకటి దంపతుల మూడో కుమారుడు సంతోష్ (28) ఓ చికెన్ సెంటర్లో పనిచేస్తున్నాడు.
మంత్రి ఈటల | కరోనా వైరస్ అనేది ఓ వింత రోగం అని.. దీని పట్ల ఎవరూ నిర్లక్ష్యం వహించొద్దని రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు.