MLA Kaushik Reddy | కరీంనగర్ సీపీ పై తప్పుడు ఆరోపణలు చేశానని పేర్కొంటూ వేసిన సీఐడీ విచారణను బహిరంగంగా నిర్వహించాలని హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఆదివారం ఉదయం కరీంనగర్లో కారు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. అతి వేగంగా వెళ్లిన కారు రోడ్డు పక్కనే ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల