మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణానికి అవసరమైన 253 ఎకరాల భూసేకరణలో భాగంగా రూ. 205 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిం ది. ఈ మేరకు నిర్మాణానికి సంబంధించిన డిజైన్లతో కూడిన డీపీఆర్ను సిద్ధం చేయాలని క�
చెల్లిని పరీక్ష రాయించేందుకు తీసుకెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్క దుర్మరణం చెందింది. వరంగల్ జిల్లా కరీమాబాద్ ప్రాంతానికి చెందిన నాగపురి కాళి-సంధ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు నాగపురి తన్మయ్(2
రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను మెచ్చే ప్రతిపక్ష నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయం�
కరీమాబాద్ : చింతల్ ఆర్వోబీ కింద యజమానులు లారీలను నిలిపితే చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఏసీపీ హెచ్చరించారు. చింతల్ ఆర్వోబీ కింద లారీలను నిలపడంతో ఇబ్బందులు పడుతున్నామని చింతల్ దళిత అభివృద్ది సొసైటీ ఆధ్వ�