కంటి సమస్యలతో బాధపడుతున్నవారు కంటి వెలుగుతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా కంటి సమస్యలు దూరమవుతున్నాయని ప్రజలు సంతోషం వ్యక్తం
ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. గ్రామాల్లో నిర్వహిస్తున్న శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది.
Minister Harish Rao | అందరు కలిసి ఉత్సాహంగా పని చేసి కంటి వెలుగు-2ని విజయవంతం చేద్దామని మంత్రి
హరీశ్రావు పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు-2 కార్యక్రమం
ప్రారంభంకానున్నది. ఈ సందర్