విజయవాడ (Vijayawada) కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో నాలుగోరోజు ఆదివారం అమ్మవారు లలితా త్రిపుసుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలో శ్రీముసలమ్మ అమ్మవారు ధనలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం వరలక్ష్మీ వ్రతం (Varalakshmi Vratham) సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవార�
అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ కొలువైఉన్న విజయవాడలోని ఇంద్రకీలాద్రి (Indrakeeladri) దసరా శరన్నవరాత్రి (Dasara Celebrations) ఉత్సవాలకు సిద్ధమవుతున్నది. ఈ నెల 15 నుంచి 23 వరకు తొమ్మిదిరోజుల పాటు అంగరంగ వైభవైంగా వేడుకలను నిర్వహించనున్నా