తమ సమస్యలను పరిష్కారం కోసం అంగన్వాడీ టీచర్లు ఆందోళన బాట పట్టారు. ఐసీడీఎస్ను నిర్వీర్యం చేసే పీఎం శ్రీ పథకాన్ని, మొబైల్ అంగన్వాడీ సెంటర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి కలెక్టరేట�
రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఉమ్మడి జిల్లాలో అన్నదాతలు రోడ్డెక్కారు. రైతులందరికీ రూ.రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీలకతీతంగా బుధవారం రాస్తారోకో నిర్వహించారు.
‘ఏండ్ల సంది గ చెర్వునే నమ్ముకున్నం. ఆ నీళ్లతోనే పంటలు పండించుకుంటున్నం. గిప్పుడు యాడికెళ్లి మోపయిండ్రో ఏమో. మా నోట్ల మన్నుకొట్టి పెద్ద చెర్వు నీళ్లను కామారెడ్డికి తీసుకుపోతామంటుండ్రు’ అని రైతులు ఆగ్రహ�
దళితుల ఆర్థికాభ్యున్నతి కోసం గత కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని అమలుచేయాలని కోరుతూ దళితులు కొన్నిరోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు.