ప్రముఖ నగల వ్యాపార సంస్థ కల్యాణ్ జువెల్లర్స్ గత ఆర్థిక సంవత్సరం (2023-24) క్యూ4 లేదా ఆఖరి త్రైమాసికానికి (జనవరి-మార్చి)గాను పన్ను అనంతరం రూ.137.49 కోట్ల ఏకీకృత లాభం ప్రకటించింది. ఏడాది క్రిందటితో పోల్చితే 97 శాతం ప�
ముద్దుగుమ్మ ‘గుంటూరు కారం’ ఫేం మీనాక్షి చౌదరి శుక్రవారం నగరంలో సందడి చేసింది. ఉగాది పండుగ సందర్భంగా పంజాగుట్టలోని కళ్యాణ్ జువెల్లర్స్లో ఏర్పాటు చేసిన ఆభరణాల ప్రదర్శనను ప్రారంభించింది.
ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ కల్యాణ్ జ్యూవెల్లర్స్.. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) రెండో త్రైమాసికమైన జూలై- సెప్టెంబర్లో రూ.134.87 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 14: లగ్జరీ గూడ్స్ జాబితాలో భారత్ మరోమారు సత్తాచాటింది. టాప్-100 జాబితాలో భారత్ నుంచి ఐదు కంపెనీలకు చోటు లభించింది. టాటా గ్రూపునకు చెందిన టైటాన్ స్థానం మూడు స్థానాలు ఎగబాకి 22కి చేరు�
నేడు కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్లో ప్రారంభంహైదరాబాద్, ఏప్రిల్ 23: రాష్ట్రంలో మరో 3 షోరూంలను ప్రారంభిస్తున్నట్లు ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జ్యుయెల్లర్స్ శుక్రవారం ప్రకటించింది. కరీంనగర్, ఖమ్మం, హైద
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, కింగ్ నాగార్జున కొన్నాళ్లుగా కళ్యాణ్ జ్యువెలర్స్కు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. దీని ప్రచార కార్యక్రమం కోసం వీరు పలు సార్లు కమ�
ఖమ్మంలోనూ ఏర్పాటు చేస్తున్న సంస్థ హైదరాబాద్, మార్చి 30: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ కల్యాణ్ జ్యూవెల్లరీ..క్రమంగా తన వ్యాపారాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తున్నది. కంపెనీ వాటా విక్రయం(ఐపీవో)తో వచ్చ