కల్వకుర్తి మున్సిపాలిటీకి భారీగా ఆదాయం సమకూరుస్తున్న పశువుల సంత వేలం మరోసారి వాయిదా పడింది. శనివారం స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ మహమూద్ షేక్ ఆధ్వర్యంలో పశువుల సంతకు వేలం నిర్వహించారు.
హైదరాబాద్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకూతళ్లు మృతి చెందిన ఘటన బుధవారం తిమ్మరాశిపల్లిలో చోటు చేసుకున్నది. గ్రామస్తుల కథనం ప్రకారం.. కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మరాశిపల్లికి చెందిన �
కల్వకుర్తి మున్సిపాలిటీలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు మరోసారి ఆందోళనకు దిగారు. ఈనెల 30 వరకు ఇండ్లను లబ్ధిదారులకు అందజేస్తామని ఎమ్మెల్యే ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చే