పుట్టుక నీది.. చావు నీది బతుకంతా ప్రజలదని, తెలంగాణ మట్టి మనుషులను తన సాహిత్యం ద్వారా తట్టిలేపిన మహోన్నత వ్యక్తి కాళోజీ నారాయణరావు అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
దేశభాషలందు తెలుగులెస్స.. కానీ, అరవై ఏండ్ల సమైక్య పాలనలో తెలంగాణ భాష, యాస అవహేళనకు గురైంది. ఉమ్మడి రాష్ట్రంలో విజ్ఞుల నుంచి మేధావుల దాకా అందరూ ఆంధ్రా ప్రాంతానికి చెందిన తెలుగును మాత్రమే స్వచ్ఛమైన భాషగా ప్ర
పీర్జాదిగూడ : ‘హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు’ అని ఎలుగెత్తి చాటిన కాళోజీ జయంతి సందర్భంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కాళోజీ నారాయణ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు మ�
కొత్తగూడెం : జీవితాంతం ప్రజలతో మమేకమై వారి సమస్యలపై స్పందిస్తూ రచనలు చేసిన నిజమైన ప్రజాకవి, ప్రజల మనిషి కాళోజీ నారాయణరావు అని, తెలంగాణ గొంతుకగా ఉన్న ఆయన చిరస్మరణీయుడని జీఎం సూర్యనారాయణ అన్నారు. గురువారం �
చుంచుపల్లి : మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జెడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు, ఎంపీపీ బాదావత్ శాంతిలు పాల్గొని ఆయన చిత్రపట�
రాష్ట్ర ప్రజలకు తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ | ప్రజా కవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెల�